Showing posts with label Health. Show all posts
Showing posts with label Health. Show all posts

నిరోధకశక్తి కోసం..




lemon

వర్షాకాలం దాదాపు ముగిసిపోయింది. చలికాలం వచ్చేస్తున్నది! ఇలా ప్రతీసారి సీజన్ మారినప్పుడల్లా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వాతావరణం కాస్త చల్లబడిందంటే చాలు.. జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్‌లాంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇంట్లో ఒకరికి వస్తే చాలు.. తేలికగా అందరికీ వ్యాప్తి చెందుతాయి. అలాంటి పరిస్థితుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. నిమ్మరసంలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఇది కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ప్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల ఇది మొత్తం శరీరం నొప్పుల్ని నివారించడానికి.. వికారాన్ని నయం చేయడానికి సహాయపడుతుంది.
వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో వెల్లుల్లి బాగా తోడ్పడుతుంది. ఎందుకంటే వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇక ఫ్రూట్ జ్యూస్‌లు వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్-ఎ పుష్కలంగా ఉన్న క్యారెట్‌ను జ్యూస్‌గానూ.. ఇతర ఆహారపదార్థాల్లో చేర్చుకోవడం మంచిది. నిద్రలేమి వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేస్తుంది. సో.. కావాల్సినంత నిద్రతో శరీరం, మనసుకు విశ్రాంతి దొరికి.. త్వరగా కోలుకుంటారు


కోకొనట్ వాటర్ తో గర్భిణీలకు ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు

పచ్చికొబ్బరి సాధారణ వ్యక్తులకు మాత్రమేకాదు, గర్భిణీలకు కూడా ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుందంటే మీరు ఆశ్చర్యపడక తప్పదు?అవును, ఎందుకంటే పచ్చికొబ్బరిలో పొటాసియం మరియు ఎలాక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇందులో విటమిన్స్, క్యాల్షియం, మరియు మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. తాజా పరిశోధనల ప్రకారం ఫ్రెష్ గా ఉండే కొబ్బరి నూనెను ఏవిధంగా తీసుకొన్న ఆరోగ్యానికి చాలా లాభం. ముఖ్యంగా ఎముకలను బలోపేతం చేయడానికి, బరువు కంట్రోల్ చేయడానికి, హార్మోన్ ఉత్పత్తికి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కొబ్బరి బోండాలోని నీరు చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఫ్రెష్ కొబ్బరి మాత్రమే కాదు, తాజా కోకనట్ వాటర్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణీలు తగిన మోతాదులో లేదా పరిమాణంలో కొబ్బరి నీరు తీసుకోవల్సి ఉంటుంది . ముఖ్యంగా తాజా కొబ్బరినీరు ఆరోగ్యనానికి ఎక్కువ లాభాలను అందిస్తుంది. మరీ ముఖ్యంగా కొబ్బరి బోండాం కట్ చేసిన వెంటనే నీరు త్రాగితే అందులో ఉండే తాజా ఎలక్ట్రోలైట్స్, ప్రోటీన్స్, న్యూట్రీషియన్స్ శరీరానికి పుష్కలంగా అందుతాయి. అప్పుడే కోకనట్ వాటర్ యొక్క రుచికి కూడా బాగుటుంది. కొబ్బరి నీళ్ళు త్రాగడం మాత్రమే
కాదు, ప్రత్యామ్నాయంగా లేలేతగా ఉండే కొబ్బరిని కూడా తినవచ్చు. కొబ్బరిలో ఉండే షుగర్ కంటెంట్ హెల్తీ లెవల్స్. మరో న్యూట్రీషియన్ విటమిన్ సి, రిబోఫ్లోవిన్, మెగ్నీషియం మరియు డైటరీ ఫైబర్ కూడా పుష్కలంగా ఉన్నాయి. అయితే గర్భణి స్త్రీల విషయానికి వస్తే, కొబ్బరి యొక్క ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే, ఈ క్రింది స్లైడ్ క్లిక్ మనిపించాల్సిందే. గమనిక: ఆహారపరంగా గర్బిణీలు ఏ ఆహారం తీసుకోవాలన్నా, తీసుకొనే ముందు డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం... గర్బిణీలకు తాజా కొబ్బరితో 10 ప్రయోజనాలు: తాజా కొబ్బరి వ్యాధినిరోధకతను పెంచుతుంది. అందువల్ల, గర్భిణీలు కోకనట్ వాటర్ ను వారానికి రెండు సార్లు తీసుకోవాలి. డాక్టర్ సలహాతో రెగ్యులర్ గా కూడా తీసుకోవచ్చు.గర్భధారణ సమయంలో గర్భిణీలను ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్య మలబద్దకం. ఈ సమస్య ఉన్నవారు, రెగ్యులర్ గా కోకనట్ వాటర్ త్రాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది మరియు గర్భిణీల్లో హార్ట్ బర్న్ నివారిస్తుంది .కొబ్బరి నీళ్ళలో యాంటీ వైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . గర్భిణీ స్త్రీలు వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ కు గురి అవుతుంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో కోకొనట్ వాటర్ గ్రేట్ గా సమాయపడుతుంది.కొబ్బరి బోండాంలోని నీళ్ళు జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలను నివారిచుకోవాలనుకొనే వారు కోకనట్ వాటర్ ను తీసుకోవాలి.గర్బిణీలు చాలా త్వరగా డీహైడ్రేషన్ కు గురి అవుతుంటారు. మరియు చాలా తర్వగా బలహీనపడుతుంటారు. అలాంటి వారు కొబ్బరి బోండాం త్రాగితే తక్షణ ఎనర్జీ పొందవచ్చు.గర్భిణీల్లో డీహైడ్రేషన్ ను నివారించుకోడానికి ఒక ఉత్తమ మార్గం తరచూ కోకోనట్ వాటర్ త్రాగుతుండాలి.కోకనట్ వాటర్ లో ఉండే కొన్నిముఖ్య అంశాలు గర్భిణీలో పాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది . బెస్ట్ మిల్క్ బేబీకి చాలా ఆరోగ్యకరం.ఈ విషయంలో ఎలాంటి నిర్ధారణలు లేవు. అయితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ను నివారించే గుణాలు కోకోనట్ వాటర్ లో పుష్కలంగా ఉన్నాయని చాలా మంది నమ్ముతారు.కొబ్బరి నీళ్ళు అలసటను తగ్గిస్తుంది? చాలా సాధారణంగా అలసటకు గురి అవుతుంటారు . అలాంటి వారు రెగ్యులర్ గా కొబ్బరి నీళ్ళు త్రాగుతుండాలి.కోకనట్ వాటర్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ నుండి ఉపశమనం పొందవచ్చు.

గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా తినకూడని 10రకాల పండ్లు

సాధారణంగా పళ్లు తింటే ఆరోగ్యం ఆనందం రెండూ కలుగుతాయని చెప్తారు పెద్దలు అయితే కొన్ని రకాల ఫలాలు సమయానుకూలంఆ తీసుకోకుంటే కొత్త సమస్యలు తెచ్చి పెతాయని, అందునా గర్భవతులు కొన్ని పళ్లు తీసుకుస్త్రంటే అనేక దుష్పరిణామాలను చవి చూడాల్సి వస్తుందని కూడా చెప్పారు. ఇలా సమస్యలు తెచ్చి పెట్టే ఫలాలపై ఓ సారి దృష్టి పెడితే.. లోంగన్ చాలా రుచిగా, తియ్యగా, సువాసన కలిగి ఉండే పండు. చాలా మంది దీనిని ఇష్టపడతారు. అయితే గర్భిణీ స్త్రీలు దీనిని తినకూడదు ఎందుకంటే వారి కడుపులో కొంత వేడి వుంటుంది, దాని వల్ల త్వరగా మలబద్ధకం వస్తుంది. అందువల్ల లోంగన్ పళ్ళు తింటే శరీరం మరింత వేడెక్కి గర్భస్థ శిశువు పెరుగుదల కుంటుపడుతుంది. తత్ఫలితంగా దీని వల్ల రక్తస్రావం అవుతుంది. గర్భిణీ స్త్రీలు లోంగన్ పళ్ళు ఎక్కువగా తింటే గర్భస్థ పిండానికి హాని కలిగి గర్భస్రావానికి దారి తీస్తుంది. పీచ్ పళ్ళలో ఇనుప ఖనిజం పాలు అధికంగా వుంటుంది. పైగా, ఇందులో మాంసకృత్తులు, చక్కర, జింక్, పెక్టిన్ లాంటివి పుష్కలంగా వుంటాయి. అయితే పీచ్ పండు కూడా వేడి కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలు దీనిని తింటే రక్తస్రావం అయ్యే ప్రమాదం వుంది. పైగా ఈ పండులో వుండే పీచు పదార్ధం గొంతుకు ఇబ్బంది కలిగిస్తుంది కనుక గర్భిణీ స్త్రీలకూ అలర్జీ, గొంతు నెప్పి కలుగవచ్చు. అందువల్ల వారు ఈ పండును ఎక్కువగా తినకూడదు, ఒకటి రెండు తిన్నా పై తోలు వలిచి పీచు అడ్డు పడకుండా చూసుకోవాలి. పూర్వీకులు చెప్పే దాని ప్రకారం లిచీ చాలా తియ్యటి పండు, అందంగా కనపడడానికి దోహదం చేస్తు౦ది. అయితే గర్భిణీ స్త్రీలు దీన్ని ఎక్కువగా తినకూడదు - ఎందుకంటే ఇందులో చక్కర శాతం ఎక్కువ. అందువల్ల ఇది వారికి స్థూలకాయం, మధుమేహం రావడానికి దారి తీయవచ్చు. పైగా గర్భిణీ స్త్రీలు దీన్ని పరిమితంగానే తినాలి, ఎందుకంటే వేడి కలిగించే లక్షణం వల్ల ఇది శరీరానికి మేలు చేయదు. రేగు జాతి పండ్లలో కెరోటిన్ పుష్కలంగా వుంటుంది - ఇందువల్ల ఇది శరీరం లోకి వెళ్ళినప్పుడు, ఇది విటమిన్ ఏ గా మారిపోతుంది - ఇది కళ్ళకు మంచిది. పై పెచ్చు రేగు పళ్ళ గుజ్జులో మాంస కృత్తులు, కొవ్వు, భాస్వరం, ఇనుము, పొటాషియం లాంటివి వుంటాయి - ఇవి మలినాలను శుద్ది చేయడానికి సహకరిస్తాయి. అయితే రేగు పళ్ళు కూడా వేడి చేస్తాయి కనుక గర్భిణీ స్త్రీలు దీన్ని తినకూడదు. వీటిని ఎక్కువగా తింటే వేడి కలిగిస్తాయి, అది చర్మం మీద దద్దుర్లు గా మచ్చలుగా బయట పడుతుంది. అలాగే తల్లీ పిల్లల ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. సీతాఫలం చాలా తీయగా సుగంధ భరితంగా వుంటుంది. తగిన మోతాదులో తీయగా వుండే ఈ పండు తినేటప్పుడు జిగురుగా అనిపించదు, అందువల్ల చాలామంది, ముఖ్యంగా స్త్రీలు ఇది తినడానికి ఇష్టపడతారు.అయితే ఈ తీపి రుచి గుండ్రని ఆకారం ఇది తినే వారి శరీరాన్ని వేడిగా తయారు చేస్తుంది. అందువల్ల సీతాఫలం ఎక్కువగా తినే గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్త వహించాలి. రుచిగా వుంటుంది కనుక జామపండు తినాలని చాలా మంది స్త్రీలు కోరుకుంటారు. అయితే జామ కాయ శీతోష్ణాలు కలిగించే లక్షణం వాటి రకం మీద ఆధారపడి వుంటుంది. కొన్ని రకాల జామ కాయల్లో చాలా నీరుండి, తక్కువ తియ్యగా వుంటాయి, చల్లగా కొంచెం పుల్లగా వుంటాయి. కానీ గర్భిణీ స్త్రీలు వీటిని తోలు తీయకుండా తింటే కొన్ని దుష్ప్రభావాలు వుంటాయి - మలబద్ధకం లాంటివి. మరి కొన్ని తీయగా వుంటాయి కానీ అవి మీ శరీరాన్ని లోపలినుంచి వేడిగా తయారు చేస్తాయి. అందువల్ల శరీరానికి తక్కువ వేడి కలిగించే రకాలు మాత్రమె గర్భిణీ స్త్రీలు కొనుక్కోవాలి, పైగా తప్పనిసరిగా తోలు తీసే తినాలి. వాతావరం వేడిగా ఉడుకుగా వుంది. మీరు బయటకు వెళ్లి వచ్చాక ఐసు ముక్కతో కూడిన స్టార్ ఆపిల్ ముక్క చాలా బాగుంటుంది. అయితే స్టార్ ఆపిల్ వేడి కలిగించే లక్షణం కలిగి వుంటుంది కనుక గర్భిణీ స్త్రీలు దీనిని తినకూడదు. ఒకవేళ తినేటట్లయితే దాని తోలు తీసి తినాలి ఎందుకంటే దాంట్లో వుండే దాని ఘాటైన రుచి వల్ల మలబద్ధకం కలుగుతుంది. గర్భవతులు బొప్పాయి పండు తీసుకుంటే అందులోని సి విటమిన్‌ మేలు చేస్తుందని, వారిలో వచ్చే గుండె మంట, మలబద్దకం తగ్గేందు కుఉపయోగపడు తుందని పెద్ద లు చెప్పి నా.. బొప్పాయిలో గర్భ విఛ్చిన్న గుణాలుండటంతో సురక్షిత ప్రసవం కోరుకునే గర్భిణీలు దాన్ని తినవద్దనే చెప్తారు. అయితే ప్రసవానంతరం బొప్పాయికి కాసింత తేనె కలిపి తీసుకుంటే పిల్లలకు సరిపడ పాలు పడతాయి. పైగా ప్రసవంలో కోల్పోయిన సత్తువని బొప్పాయందించే విటమిన్‌ సి తో సరి చేసుకోవచ్చు. గర్భవతిగా ఉన్నవారు ప్రసవం అయ్యే వరకు పైనాపిల్‌కి దూరంగా ఉండాల్సిందే. ఇందుకు ముఖ్య కారణం ఇందులో అధికంగా ఉండే బ్రొమెలైన్‌ అనే పదార్ధం గర్భాశయాన్ని శుభ్ర పరిచే గుణం కలది. దీంతో గర్భ విఛ్చినం కావటమో... నెలలు నిండక ముందే ప్రసవం జరిగి బిడ్డ అనారోగ్యంగా పుట్టడమో జరుగుతాయి. అందుకే గర్భవతులు తినే పళ్లలో ఇది పూర్తిగా నిషేధించిన పండు. చాలా మంది గర్భిణీలుగా ఉన్నవారికి రక్తం ఎక్కువగా ఇచ్చే గుణ ముందని నమ్మి, తెలిసో తెలియకో మార్కెట్‌లో కనిపించే నల్ల ద్రాక్షని కొని ఇస్తుంటారు. అయితే నల్ల ద్రాక్షకు శరీరంలో వేడిని పుట్టించే గుణం ఉండటం వల్ల అది గర్భస్ధ శిశువులకు మంచిది కాక పోవటం, దాన్ని తట్టుకోలేని బిడ్డల ఆరోగ్య స్ధితి మారిపోయే ప్రమాదం కూడా ఉందని అందుకే ఈపళ్లని గర్భిణీలకు ఇవ్వవద్దని వైద్య నిపుణులు సూచిస్తారు.

కఫం ఎందుకు.. వస్తుంది?

 కఫం  శ్వాసకోశ సంబంధిత వ్యాధికి చిహ్నం. గొంతుకు సంబంధించిన జబ్బులు,  ఊపిరితిత్తుల జబ్బులు, జలుబు, క్షయ వంటి వ్యాధి గ్రస్తులలో ఆయా తీవ్రతను  బట్టీ కఫం ఏర్పడుతుంది. దీంట్లో ఎక్కువ భాగం చీమిడి అని పిలిచే మ్యూకస్‌లా  ఉంటుంది. లేదా ఊపిరితిత్తుల్లో వ్యాధి వచ్చినట్లయితే అందులో చాలా మేరకు  చనిపోయిన లేదా సజీవంగా ఉన్న బ్యాక్టీరియా, నిర్జీవ తెల్ల రక్తకణాలు(చీము)  ధ్వసమైన రక్తకణాలు ఉంటాయి. తెల్లనివన్నీ పాలు కావన్నట్టే కఫాలన్నీ ఒకే  రకమైనవి కావు. ఒకే లక్షణానికి చిహ్నలుకావు. కానీ కఫం మాత్రం ఏదో ఒక  అనారోగ్యానికి మాత్రం సూచిక. అందుకే డాక్టర్లు కఫ పరీక్ష చేసి దానికిగల  కారణాల్ని తెలుసుకొని తగు విధమైన చికిత్స చేపడతారు. కఫం రాకుండా ఉండాలంటే  ఆరోగ్యసూత్రాల్ని, ఆహార నియమాల్ని పాటించడం, కాలుష్యానికి దూరంగా ఉండడమే.

Aromatherapy during Pregnancy

 Aromatherapy during PregnancyAromatherapy during pregnancy is amongst the most scientific and essential natural procedures which aide in providing relief from various kinds of aches and complications associated to this period. One will come across a large variety of aromatherapy oils which are utilized by numerable pregnant women to ease themselves of excruciating lower back cramps, stomach cramps and other pregnancy-related health issues. Certain massages in aromatherapy are also employed by mothers-to-be, which aide in help them curb the trauma and even the labour pains during delivery.

Aromatherapy Oils Pregnancy
The first three months of pregnancy are the most taxing for one's body. An aromatherapy bath can be very relaxing. Burning one of Chamomile and Lavender Oils, Sandalwood Oil and Neroli and Ylang Ylang Oil in the room can also do wonders. Even during the second phase of pregnancy, aromatherapy oils can prove to be very advantageous and help relax better. At this time, one should religiously look after the skin. Taking care of the skin at this period of life will pay dividends later. Constipation can also be a problem in the early stages of pregnancy, so use of laxatives should be avoided. One should emphasize on eating a high-fibre diet including raw foods and plenty of water. Aromatherapy can also help get rid of constipation.

Aromatherapy during Pregnancy To overcome the feeling of nausea, one must mix up a blend of two drops each of fennel, lavender and sandalwood oils with 100 ml of carrier oil. It should be massaged on the abdomen of the pregnant woman at regular intervals during the day. One can also dab it under the nose so that it can be inhaled. Inhaling peppermint oil can also relieve morning sickness, but massaging with peppermint oil during pregnancy is not advisable. During pregnancy, almost every woman tends to vomit. If a woman vomits daily then a mixture of two drops each of lemon, fennel and rose oil with 100 ml of carrier oil must be taken and gently massaged onto the upper and lower abdomen. One can also inhale this blend. Varicose Veins or tired legs cane be checked by adding three drops of lemon and three drops of lavender oil to 100 ml of a light carrier oil, such as grape seed oil.

Pregnant women often suffer from problems related to fluid retention. However, this issue can be tackled safely by mixing two drops of eucalyptus oil, two drops of geranium oil and two drops of lavender oil with 100 ml of light carrier oil. The breasts grow larger in pregnancy and the nipples become dark and soft. From the middle months onwards drops of 'colostrum' (the baby's first food if one feeds) are secreted from the nipples and sometimes they can become sore and cracked. The following aromatherapy treatment is healing and soothing and can be continued while one breast-feeds. One should add six drops of marigold oil (often known as 'calendula') to 100 ml of carrier oil (wheat germ oil is a good option) which must be applied twice or thrice a day. Marigold oil can also be added to a fragrance free cream.

Aromatherapy Massages for Pregnant Women
Massage is an excellent way to keep track of the transitions taking place in one's body during pregnancy. During pregnancy, the amount of aromatherapy oil added in carrier oil should be reduced to half because the body is much more sensitive to oils. Even a small amount of aromatherapy oil will be enough for an effective treatment. A good massage during pregnancy helps ease tension, which is often present during pregnancy. If the pregnant woman is more than four months pregnant she will find it uncomfortable to lie on her front. Her partner should help her lie on her side supported by a cushion, or massage her back while she is in a sitting position, with a cushion to lean on for support. This massage is mainly for relaxation. The following aromatherapy blends are recommended. Six drops of aromatherapy oil must be added to 100 ml of carrier oil, viz: Chamomile& lavender, Frankincense & Neroli, Ylang Ylang & Sandalwood & Geranium & Rose.

Stretch marks are little tears in the tissue beneath the skin surface. They first show up as red or purplish marks, which fade to a silvery white scar. The skin stretching as the weight increases causes them. The following method helps curb stretch marks to some extent. Three drops of frankincense oil and three drops of tangerine oil must be added to a carrier blend of 50 ml of avocado oil and 50 ml of wheat germ oil. Frankincense has a rejuvenating effect on the skin and tangerine oil is rich in vitamin C and helps to keep the skin elastic.

Aromatherapy during Labour
Aromatherapy massage during labour helps to relax and cope with the contractions. It can also reduce the tension and fear the woman will naturally feel because of its calming effect on the nervous system. The stomach must be massaged very gently with three drops of lavender oil and it must be frequently repeated as and when necessary. A figure-of-eight movement across the tummy and under the bump must be made and this movement should be fairly light, especially if the stomach is tender. A few drops of lavender or rose oil must be added to some chilled rosewater. Then, one must dip a small face sponge into the mixture and then smooth it over the forehead, down the face and neck, gently and rhythmically. The flowery aroma is very comforting and helps to take one's mind away from the labour pains.


సంతానం కలగకపోవడానికి ఒబేసిటి(ఊబకాయమే)ప్రధాన కారణమా?

30 ఏళ్ళ శిల్పా సచ్ దేవ్ , హౌస్ వైఫ్, ఆమె రెండ సంవత్సరాలుగా గర్భం పొందడానికి ప్రయత్నిస్తున్నది. అయితే ఎటువంటి ఫలితం లేదు. సచ్ దేవా జంట ఐవిఎఫ్ స్పెషలిస్ట్ లను సంప్రదించడానికి నిర్ణయించుకొన్నారు. ఐవిఎఫ్ ప్రయత్నించిన తర్వాత కూడా గర్భం పొందడం ఫెయిల్ అయ్యింది. ఐవిఎఫ్ క్లీనిక్ లో టెస్ట్ చేసిన తర్వాత, శిల్పా ఓవెరీస్ లో అండాలు చలనం లేకున్నా ఉండటం వల్ల గర్భం పొందలేకపోతున్నారన్న విలషయం తెలుసుకున్నారు . ఇక ఎప్పటికీ గర్భం పొందలేదని నిర్ణయానికి కూడా వచ్చేశారు . అయితే అందుకు కారణం ఏమిటి? ఊబకాయం. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ సమస్య ఒక్క శిల్పా సచ్ దేవ్ కు మాత్రమే కాదు, ఐసిఎంఆర్ బులిటిన్ ప్రకారం, 60 నుండి 80 మిలియన్ జంటలు ఈ ఇన్ ఫెర్టిలిటి సమస్యతో కొన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నారని అంచాన వేస్తున్నారు. 15 నుండి 20 మినియన్ మంది మన ఇండియాలోనే ఉండటం గమనార్హం. మరియు దేశంల 10 శాతం మంది వంద్యత్వానికి కారణం ఒబేసిటి(ఊబకాయమే). మీరు ఊబకాయంతో ఉండి, గర్భం పొందడానికి ప్రయత్నిస్తుంటే కనుక ముందుగా బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలని IVF నిపుణుల సలహా. ఊబకాయం వంద్యత్వానికి కారణం అవ్వడమే కాదు, గర్భస్రావానికి కూడా దారితీస్తుంది. ఊబకాయం గర్భధారణ మీద ఎలా ప్రభావం చూపుతుందో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం.. అండోత్సర్గంలో లోపాలు మరియు సంతానోత్పత్తి సమస్యలకు ప్రధాన కారణం ఊబకాయం. ఊబకాయం వల్ల మహిళల్లో హార్మోను అసమతుల్యత వల్ల ఓవెరీస్ నార్మల్ ఫంక్షనింగ్ మీద ప్రభావం చూపుతుంది. దాంతో మహిళల్లో రుతుక్రమంలో తేడాలుంటాయి. సమయానికి ముందే పీరియడ్స్ లేదా లేట్ పీరియడ్స్ వంటి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. దాంతో నార్మల్ ఓవెలేషన్ ను మీద ప్రభావం చూపుతుంది. మరియు మహిళల్లో ఆబ్డోమినల్లో ఎక్కువ కొవ్వు కణాలు చేరడం వల్ల మేల్ హార్మోనుల ఉత్పత్తికి కారణం అవుతుంది. ఇది ఫోలిక్యూలర్ మ్యాటిరైజేషన్ ను నివారిస్తుంది ఫలితంగా ఓవొలేషన్ తగ్గిపోతుంది. ఊబకాయం మహిళల్లో IVF ట్రీట్మెంట్ , మిగిలిన వారికంటే(సన్నగా ఉన్న వారికంటే), ఊబకాయుల్లో చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. అందుకు ఊబకాయులు తప్పనిసరిగా ఐవిఎఫ్ ట్రీట్మెంట్ విజయవంతం కావాలంటే ముందుగా అధిక బరువును తగ్గించుకోవడం ఒక్కటే మార్గం. ఊబకాయంగా ఉన్నా కూడా మీ నేచర్ ను బట్టి, గర్భం పొందినట్లైతే అధిక బరువు వల్ల గర్భ స్రావం జరిగే అవకాశం ఎక్కువ , ఈ ఊబకాయం వల్ల బేబీ పోషణ కష్టం అవుతుంది . కాబట్టి ఊబకాయం గర్భం పొందడానికి, గర్భం నిలడానికి, బేబీ పోషణకు కష్టంగా మారుతుంది. ఊబకాయగ్రస్తులు ఒక్కసారి గర్భం పొంది, గర్భ స్రావం జరిగితే, రెండవ సారి గర్భం పొందడానికి చాలా కష్టం అవుతుంది. ఒబేసిటి (ఊబకాయం)ఓవెలేషన్ కు అవసరం అయ్యే ఇన్సులిన్ ఉత్పత్తి మీద ప్రభావం చూపి, అపక్రమ అండోత్సర్గానికి దారితీస్తుంది. ఊబకాయానికి, అధిక ఇన్సులిన్ ఉత్పత్తికి మరియు ఇన్ ఫెర్టిలిటికి మద్య సంబంధం కలిగి ఉంది. దాంతో పాలిసిస్టిక్ ఓవెరియన్ సిండ్రోమ్ (PCOS) సమస్యకు దారితీస్తుంది. PCOS ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు కారణం అవుతుందని కొన్నిప్రత్యేకమైన వైద్య పరిస్థతుల ద్వారా నిర్ధారించబడినది. అంతే కాదు, ఓవెలేషన్ తగ్గించడం లేదా ఓవెలేషన్ నిలుపుదలచేయడం, ఊబకాయంమరియు పురుష హార్మోనులను ప్రేరేపించడం జరుగుతుంది. ఊబకాయ గ్రస్తుల్లోసాధారణంగా గమనించినకొన్నిసమస్యలు, హైబ్లడ్ ప్రెజర్, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ లెవల్స్ మొదలగునవి. నడుముదు వద్ద ఎక్కువగా కొవ్వు చేరడం వంటి ఈ అన్నిసమసయలన్నీ కూడా మహిళలు గర్భం పొందడానికి ఒక సవాలుగా మారుతుంది. మీరు అధిక బరువుతో ఉన్నారన్న విషయంమీకు అనిపిస్తే, బరువును కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి. బరువు తగ్గడం వల్ల ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా 15 శాతం గర్భం పొందే అవకాశం ఉంటుంది. పిసిఓడి సమస్యతో బాధపడే మహిళలకు ఎటువంటి చికిత్స అవసరం లేకుండానే బరువు తగ్గించుకోవడం ద్వారా పిసిఓడి సమస్య క్రమంగా తగ్గిపోతుంది . మరియు గర్భం పొందడానికి సహాయపడుతుందని నిపుణులు డాక్టర్ గుప్తా అభిప్రాయం. బ్రిస్క్ వాకింగ్, ఏరోబిక్స్ మరియు వర్కౌట్స్ వంటి వివిధ రకాలు వ్యాయామాలు బిగినర్స్ కోసం ఎన్నో రకాలున్నాయి. రెగ్యులర్ గా వీటిని అనుసరించి త్వరగా మంచిఫలితాలను పొందవచ్చు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ బరువుకు అనుసంధానం కలిగి ఉంటుంది . ఈరెండు అలవాట్లు కూడా హెల్తీ గాప్రెగ్నెన్సీ పొందడానికి లేదా గర్భం నిలవడానికి కష్టం కలిగిస్తుంది . ఈ రెండు అలవాట్లు లేదా ఏ ఒక్క అలవాటున్నా, వెంటనే మానుకోవడం ద్వారా సురక్షితమైన గర్భం పొందవచ్చు. ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ , లంచ్ మరియు డిన్నర్ తప్పనిసరిగా తీసుకోవాలి. మీల్స్ కు మద్యలో హెల్తీ స్నాక్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి . షుగర్ మరియు ఫ్యాట్అధికంగా ఉండే ఆహారాలను కానీ, స్నాక్స్ నుకానీతీసుకోవడం తగ్గించాలి . ఎక్కువగా పండ్లు, సలాడ్స్, కూరగాయలను తీసుకోవాలి. మీరు ప్రతి ఒక్కటిప్రయత్నించిన తర్వాత బరువు తగ్గిన తర్వాత, డైట్ లో మార్పులుచేసుకొన్న తర్వాత కూడా ఎటువంటి మార్పులు కనిపించకపోతే వెంటనే ఐవిఎప్ నిపుణులను సంప్రదించాలి . ఆరోగ్యస్థితిగతులను తెలుసుకొని, గర్భం పొందడానికి ప్రయత్నించండి. గర్భం పొందకపోవడానికి ఊబకాయం ఒక్కటే కారణం కాకపోవచ్చు. ఒకసారి మీపార్ట్నర్ యొక్క ఆరోగ్య స్థితిగతుల గురించి కూడా చెక్ చేయించండి. ఒక వేళ మీ భాగస్వామి కూడా మీలాగే అధిక బరువుతో బాధపడుతున్నట్లైతే, అతన్ని కూడా బరువు తగ్గమనిచెప్పాలి, డాక్టర్స్ ను సంప్రదించి వారిచ్చే సలహాలను అనుసరిస్తూన, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.



ఆరోగ్య హక్కు



కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన జాతీయ ఆరోగ్య విధానం- 2015 ముసాయిదా ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సూచించడం హర్షణీయం. సూచనలను స్వీకరించడానికి ఈ ముసాయిదాను ప్రజల ముందు పెట్టడం వల్ల చర్చకు ఆస్కారం ఏర్పడింది. రాజ్యాంగం పౌరుడి జీవించే హక్కును గుర్తిస్తున్నది. ఆరోగ్య పరిరక్షణ ఇందులో భాగమే. అంతర్జాతీయ ఒడంబడికలు, న్యాయస్థానాల తీర్పులు, వివిధ దేశాలలో పోకడలు అన్నీ ఆరోగ్య హక్కును గుర్తించక తప్పని పరిస్థితిని కల్పిస్తున్నాయి. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను అందుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య రక్షణకు, వైద్య వసతుల కల్పనకు చర్యలు తీసుకోవలసిందే. సూత్రప్రాయంగా ఆరోగ్య విధాన ముసాయిదా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పూచీ ఇస్తున్నప్పటికీ ఈ సదాశయం ఆచరణలో ఎంత వరకు ప్రతిఫలిస్తుందనే సందేహం కలుగుతున్నది. ఆరోగ్యాన్ని హక్కుగా గుర్తిస్తే ప్రభుత్వం దీనిని అందించలేక పోవడం నేరంగా మారుతుంది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్య విధాన ముసాయిదాలో ఉన్న మరో ప్రధాన అంశం- అనారోగ్యం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం. పరిశుభ్రత, పోషకాహారం, పొగాకు మద్య సేవనాన్ని అరికట్టడం, కాలుష్య నియంత్రణ, మహిళలపై హింసను నిరోధించడం మొదలైన ఏడు అంశాలతో కూడిన స్వాస్థ్య నాగరిక అభియాన్ సామాజిక ఉద్యమాన్ని చేపట్టాలని ముసాయిదా సూచిస్తున్నది. విద్యా సెస్ మాదిరిగా ఆరోగ్య నిధులను సేకరించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ఉచిత వైద్య పరీక్షలు, మందులు, సూచనలు ఇవ్వాలని ముసాయిదా నిర్దేశిస్తున్నది. అయితే ప్రైవేటు రంగ విపరీత పోకడలను అరికట్టడంపై ఆరోగ్య విధాన ముసాయిదాలో స్పష్టత లేదు. పైగా ఈ నియంత్రణ లైసెన్స్ రాజ్‌కు దారి తీస్తుందనే ఆందోళనను ప్రస్తావించింది. అట్టడుగు వర్గాలకు ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. అయితే స్థోమత ఉన్న వారు ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయిస్తే వారు మోసపోకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుంది. ఆరోగ్య బీమాను విస్తరింప చేయడంతో తమ బాధ్యత తీరుతుందని ప్రభుత్వం భావించకూడదు. వైద్య విద్యను గగన కుసుమంగా మార్చడం ఈ సమస్యలకు ఒక కారణం. వైద్య విజ్ఞానాన్ని మరింత విస్తృతం చేస్తే, వైద్యం వ్యాపారంగా కాకుండా సేవారంగంగా మిగులుతుంది. ఆయుర్వేద, హోమియోపతి వంటి వైద్య విధానాలపై కేంద్ర ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని ముసాయిదాను బట్టి తెలుస్తున్నది. వైద్య రంగంలో ఆధునిక విజ్ఞానాభివృద్ధిని ఆయుర్వేదానికి కొనసాగింపుగా అర్థం చేసుకొని రెండింటినీ మిళితం చేయాల్సింది. కానీ ఆయుర్వేదాన్ని ముతక విధానంగా ఆలోపతిని ఆధునికతకు చిహ్నంగా మార్చారు. విజ్ఞానాన్ని ఈ విధంగా విడదీయడమే పొరపాటు. వైద్య పరిజ్ఞానాన్ని సమగ్రమైందిగా తీర్చిదిద్దకుండా పరస్పర అవగాహన లేని వైద్యులను తయారు చేయడం మంచి పద్ధతి కాదు. ముసాయిదాలో సమగ్రత దిశగా అడుగు వేయాలనే ఆలోచన వ్యక్తమైనప్పటికీ స్పష్టత లేదు. ఆరోగ్య విధాన ముసాయిదాను అర్థం చేసుకునే ముందు క్షేత్ర స్థాయి పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలు అమలయిన తరువాత- గ్రామీణ ప్రాంతంలో ప్రజారోగ్య వ్యవస్థ బలహీనపడ్డది. ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పైకి గొప్పగా పనిచేసినా ఆ నిధులు ప్రైవేటు ఆస్పత్రులను బలోపేతం చేయడానికి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా తగినంత వైద్య సదుపాయాలు ప్రభుత్వ రంగంలో లేవు. దీనికి తోడు ప్రైవేటు రంగంపై నియంత్రణ లేక పోవడం పెద్ద సమస్యగా మారింది. ఆస్పత్రులు, వైద్యులు, మందుల కంపెనీలు కుమ్మక్కు కావడం, నగర ఆస్పత్రులు గ్రామీణ వైద్యులు అవగాహనకు రావడం మొదలైన వికృత పోకడల వల్ల పేదలు మందులపై అవసరం లేని శస్త్ర చికిత్సలపై వ్యయం చేయవలసి వస్తున్నది. సహజంగా జరిగే ప్రసవానికి బదులు శస్త్ర చికిత్స చేయడం, అనేక మంది మహిళలకు అవసరం లేకున్నా గర్భసంచి తీసివేయడం వంటి ఈ వికృత పోకడల దుష్ఫలితాలే. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే తగిన నియంత్రణా వ్యవస్థ ఉండాలె. స్వీయ నియంత్రణ వల్ల మార్పు సాధ్యమనే వాదన ఉన్నప్పటికీ, ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ, ఇప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం పటిష్టమైన నియంత్రణ విధానాన్ని అవలంబించడం అవసరం. ప్రభుత్వం సదుద్దేశంతో, సమర్థవంతంగా వ్యవహరించినప్పుడు నియంత్రణ చక్కగా సాగుతుంది, లైసెన్స్‌రాజ్ మళ్ళా వ చ్చిందనే ఆరోపణలకు తావుండదు. ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టపరచడం, మంచినీటి వసతి కల్పించడం, పారిశుధ్య చర్యలు చేపట్టడం వంటి కనీస బాధ్యతను ప్రభుత్వాలు నిర్వర్తిస్తే చాలా వరకు ఆరోగ్య హక్కును పరిరక్షించినట్టవుతుంది.


ప్రాణాలను కాపాడే కృత్రిమ మూత్రపిండాలు

హీమోడయాలిసిస్‌ విధానంలో మూత్రపిండాలు నిర్వహించాల్సిన అతి ముఖ్యమైన విధులను కృత్రిమ మూత్రపిండాలు నిర్వహి స్తాయి. కృత్రిమ మూత్రపిండాలు ప్రధానంగా రెండు విధులను నిర్వర్తిస్తాయి. మొదటిది - శరీరంలో అధికంగాఉన్న ద్రవాలను మూత్ర రూపేణా తొలగించి, ద్రవాల సమతౌల్యాన్ని కాపాడటం.  రెండవది - వ్యర్థపదార్థాలను తొలగించి, రక్తంలోని విషపూరిత రసాయనాల శక్తిని సమతుల్యం చేయడం. అల్ట్రాఫిల్టరేషన్‌ అనే ప్రక్రియ ద్వారా అధిక ద్రవాలను వెలుపలికి పంపితే, విషపూరిత రసాయనాల శక్తిని సమతుల్యం చేయడానికి ఉపకరించే ప్రక్రియను డిఫ్యూజన్‌ అంటారు. ఈ రెండు ప్రక్రియలను అనుసంధానిస్తూ, కృత్రిమ మూత్ర పిండాలు శరీరంలోని ద్రవాల, రసాయనాల సమతుల్యతను కాపాడుతాయి.

కృత్రిమ మూత్రపిండం లేదా డయలైజర్‌ రెండు అరలతో కూడిన సాధనం. మొదటి అరలోకి రక్తం ప్రవేశిస్తుంది. దీనిని రక్తపు అర అనీ లేదా బ్లడ్‌ కంపార్ట్‌మెంట్‌ అనీ అంటారు. అక్కడ ఉన్న పాక్షిక పారగమ్యత పొర (సెమి పర్మియబుల్‌ మెంబ్రేన్‌) ద్వారా ప్రవహిస్తుంది. దీనికి వెలుపల డయాలిసేట్‌ అర ఉంటుంది. ఈ అరలో స్వచ్ఛమైన డయాలిసేట్‌ ద్రావకం ఉంటుంది. ఈ ద్రావకం వ్యర్థ పదార్థాలను తొలగించి, రసాయనాలు సమతూకంలో ఉండేలా చూస్తుంది. డయలైజర్‌లో ఉన్న పొర డయాలిసేట్‌ ద్రావకంలోకి రక్తం చేరకుండా నివారిస్తూ, శరీరంలోని ద్రవాల సమతుల్యం (ఫ్లూయిడ్‌ బాలెన్స్‌) కోసం అల్ట్రాఫిల్టరేషన్‌ ప్రక్రియను, రసాయనాల సమతుల్యం (కెమికల్‌ బాలెన్స్‌) కోసం డిఫ్యూజన్‌ ప్రక్రియను నిర్వహిస్తూ, అతి సూక్ష్మ రంధ్రాల ద్వారా వ్యర్థపదార్థాలను తొలగిస్తుంది. ఈ సూక్ష్మ రంధ్రాల ద్వారా కొన్ని పదార్థాలూ పొరకు అటూ ఇటూ తిరుగాడుతాయి. కానీ, ఎర్ర, తెల్ల రక్తకణాలు కానీ, ప్రొటీన్లు, బ్యాక్టీరియా వంటివి కానీ ప్రయాణించడానికి అవకాశం లేనంత చిన్నవిగా ఈ రంధ్రాలు ఉంటాయి. రక్తంలోని ద్రవాలను తొలగించే ప్రక్రియ అల్ట్రాఫిల్ట రషన్‌. పాక్షిక పారగమ్యత పొర ద్వారా రసాయనాలు, ద్రవాలు ఒకవైపునుంచి రెండవ వైపునకు ప్రవహించడాన్ని డిఫ్యూజన్‌ అంటారు. దీనిలో రెండు వేర్వేరు సాంద్రతలున్న ద్రావకాలు ఆ పొరకు అటూ ఇటూ ఉంటాయి. అతి సూక్ష్మపదార్థాలు లేదా అణువులు ఆ పొరను దాటి అటూ ఇటూ ప్రయాణిస్తూ రెండు ద్రావకాల సాంద్రతను సమానం చేస్తాయి. ఈ విధానాన్ని కొంత సేపు అలాగే కొనసాగిస్తే ద్రావకం-ఎ నుంచి అణువులు ద్రావకం- బిలోకి, అలాగే బినుంచి ఎలోకి ప్రయాణిస్తాయి. ఈ ప్రక్రియను డిఫ్యూజన్‌ అంటారు.
అమెరికాలో తరచుగా ఉపయోగిస్తున్న డయాలిసిస్‌ ప్రక్రియ ఈ  హీమో డయాలిసిస్‌. రోగికి ఇతర చికిత్సావిధానాల కంటే హీమోడయాలిసిస్‌ను వైద్యులు సూచిస్తారా? అనే ప్రశ్నకు సమాధానం ఆయా రోగుల ఆరోగ్యం, మూత్ర పిండాలు దెబ్బతినడానికిగల కారణం, వయస్సు, జీవనశైలి, మూత్రపిండాల దాతలు లభ్యమవుతారా? వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. చికిత్సా విధానాన్ని ఎంచుకోవడంలో రోగికి స్వేచ్ఛ ఉంటుంది. జీవిన విధానం, వృత్తి తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని రోగి తనకు నచ్చిన చికిత్సావిధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే అదే సమయంలో వైద్యులు రోగి ఆరోగ్యావసరాలనుబట్టి ఏ విధానం మంచిదో సూచిస్తారు. మూత్రపిండాలు దెబ్బతిని హీమోడయాలిసిస్‌ చేయించుకునే వారికి ఎదురయ్యే ప్రధానమైన సమస్య - ఎన్నిసార్లు ఈ హీమోడయాలిసిస్‌ చేయించుకోవాలి? అనేది. వారానికి రెండునుంచి మూడుసార్లు చేయించుకోవాల్సి ఉంటుంది. డయాలిసిస్‌ ఎన్నిసార్లు చేయించుకోవాలి? ప్రతిసారి ఈ ప్రక్రియను ఎంతసేపు చేయాలి? అనే అంశాలను చికిత్స చేస్తున్న వైద్యుడు రోగి పరిస్థితి ఆధారంగా నిర్ణయిస్తాడు.

జాండిస్‌ - కామెర్లు వ్యాధి

కామెర్లు వ్యాధి కాదు. కొన్ని రకాల వ్యాధుల్లో కనిపించే ఒక లక్షణం మాత్రమే. వ్యాధి ఏదైనా, రక్తంలో బిలిరుబిన్‌ అనే పదార్థం మోతాదు పెర గడంతో కళ్లు, చర్మం, పచ్చబడే అవకాశముం టుంది. కామెర్లు రావడానికిగల కారణాలను మెడికల్ కారణాలు, సర్జికల్‌ కారణాలుగా విభజి స్తారు. మెడికల్‌ కారణాల్లో విష పదార్థాలు (ఉదా హరణకు పాముకాటు వంటివి) ఎర్ర రక్త కణా లను నాశనంచేయడం ముఖ్యమైనది. ఏ కారణం గానైనా, కాలేయం చెడిపోతే కామెర్లు సోకు తాయి. పై వ్యాధులను కొంతవరకూ మందుల ద్వారా తగ్గించవచ్చు. అందుకే దీనిని మెడికల్‌ జాండిస్‌ అని అంటారు.
సర్జికల్‌ జాండిస్‌
బిలిరుబిన్‌ను కలిగి ఉండే పైత్యరసం కాలే యంలో తయారవుతుంది. ఇది ప్రవహించే బైల్‌ డక్ట్స్‌ (గొట్టాలు లేదా నాళాలు) డుయోడినమ్‌ లోకి, పాంక్రియాటిక్‌ డక్ట్‌తో కలిసి తెరుచుకుం టాయి. ఈ జీర్ణ రసాలు జీర్ణ ప్రక్రియల ద్వారా ఆహారం జీర్ణం కావడానికి దోహదపడుతాయి.
మధ్యలో మరొక డక్ట్‌ ద్వారా ఈ పైత్యరసం పిత్తాశయంలోకి చేరి అక్కడ నిలువ ఉంటుంది. అయితే ఈ గొట్టాల్లో దేనిలోనైనా అడ్డంకులు ఏర్పడితే రక్తంలో బైల్‌ పిగ్మెంట్‌ మోతాదు పెరిగి, జాండిస్‌ సంభవిస్తుంది. దీనినే అబ్‌స్ట్రక్టివ్‌ లేదా సర్జికల్‌ జాండిస్‌ అని వ్యవహరిస్తారు.
కారణాలు
ఈ గొట్టాలలో అడ్డంకులు ల్యూమెన్‌లో కాని, గొట్టాల తాలూకు గోడలలో కాని లేదా ఏ ఇతర కారణాలవల్లనైనా బైటినుంచి కలిగే వత్తిడి వలన ఏర్పడి కాని సంభవిస్తాయి. ల్యూమెన్‌లో ఏర్పడే ముఖ్య కారణాల్లో పిత్తాశయంలో, డక్ట్స్‌లోరాళ్లు ఏర్పడుతాయి. వీటిని గాల్‌ స్టోన్స్‌ అని వ్యవ హరిస్తాము. అలాగే పిత్తాశయంలో ఇన్‌ఫెక్షన్‌ సోకినా, పిత్తాశయం కేన్సర్‌కు గురైనా పైత్య రసం ప్రవహించడానికి ఆటకం ఏర్పడి జాండిస్‌ సంభవిస్తుంది.
లక్షణాలు
కడుపు నొప్పి అకస్మాత్తుగా, తీవ్రంగా ఏర్ప డటం అరుదు. వీటిలోనొప్పి తీవ్రత తగ్గుము ఖంతో ఉండి, వాంతులు కావచ్చు. నొప్పి కడుపు పై భాగంలో కేంద్రీకృతమై, వెన్నెముకకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ జాండిస్‌ క్రమంగా మూత్ర పిండాలపై  ప్రభావం చూపి, మూత్ర పిండాలు వైఫల్యానికి కారణమవుతుంది.
చికిత్స
అడ్డంకి ఏర్పడటానికిగల కారణాలు, కాలే యంలో అడ్డంకి ఎక్కడ ఉందో తెలుసుకుని తరు వాత శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. గాల్‌ స్టోన్స్‌ (గాల్‌బ్లాడర్‌లో రాళ్లు) కారణమైతే వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది.
ఒకవేళ కేన్సర్‌ కారణమైతే, దానిని కూడా రాడికల్‌ ఆపరేషన్‌ ద్వారా సరి చేయాల్సి ఉంటుంది. కొన్ని కేసుల్లో ఇటీవల బాగా ప్రాచు ర్యంలోకి వచ్చిన లాపరోస్కోపిక్‌ శస్త్ర చికిత్స ద్వారా వ్యాధిని నయం చేయవచ్చును.
డాక్టర్‌ వి. అశోక్‌కుమార్‌,
సర్జన్‌, హైదరాబాద్‌

'కృత్రిమ రెటీనా' రూపకల్పన

జెరూసలెం: దెబ్బతిన్న రెటీనాకు ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవటానికి వీలైన పలుచటి, కాంతికి స్పందించే కొత్త పొరను శాస్త్రవేత్తలు రూపొందించారు. నానోరాడ్స్‌, కార్బన్‌ నానోట్యూబ్స్‌తో తయారచేసిన దీన్ని టెల్‌ అవైవ్‌, హీబ్రూ విశ్వవిద్యాలయం పరిశోధకులు కాంతికి స్పందించని కోడిపిల్ల రెటీనాతో పరీక్షించారు. ఇది కాంతిని గ్రహించినట్టు, నాడీసంబంధ చర్యను ప్రేరేపించినట్టు బయట పడటం విశేషం. ఇతర పరిజ్ఞానాలతో పోలిస్తే ఇది మరింత మన్నికైన, సమర్థవంతమైన, తేలికగా వంగే సామర్థ్యం గల పరికరమని పరిశోధకులు తెలిపారు. వయసుతో పాటు వచ్చే మాక్యులర్‌ డీజెనరేషన్‌ (ఏఎండీ) సమస్యతో బాధపడేవారికిది బాగా ఉపయోగపడగలదని వివరించారు.

Like regular cigarettes, e-cigarettes may be a 'gateway' to harder drugs


Like conventional cigarettes, electronic cigarettes may function as a "gateway drug" that can prime the brain to be more receptive to harder drugs, US researchers said on Wednesday. The findings, published in the New England Journal of Medicine, add to the debate about the risks and benefits of electronic cigarettes, the increasingly popular devices that deliver nicotine directly without burning tobacco. E-cigarettes have the same physiological effects on the brain and may pose the same risk of addiction to other drugs "With e-cigarettes, we get rid of the danger to the lungs and to the heart, but no one has mentioned the brain," coauthor Dr. Eric Kandel of Columbia University, whose findings were published in the New England Journal of Medicine, said in a telephone interview. In laboratory studies, the researchers showed that "once mice and rats are on nicotine, they are more addicted to cocaine" after being introduced to that drug, said Dr. Aruni Bhatnagar of the University of Louisville, who was not involved in the study but chaired a 10-member American Heart Association panel on the impact of e-cigarettes. That was true even when the mice received nicotine without burning tobacco, Kandel, a 2000 Nobel laureate for his work on memory, told Reuters Health in a telephone interview. The findings by Kandel and his wife, Columbia University researcher Denise Kandel, expand on her earlier work on nicotine as a "gateway drug," a theory she first reported on in 1975. "E-cigarettes have the same physiological effects on the brain and may pose the same risk of addiction to other drugs as regular cigarettes, especially in adolescence during a critical period of brain development," they wrote. Although it is not yet clear whether e-cigarettes will prove to be a gateway to the use of conventional cigarettes and illicit drugs, they said "that's certainly a possibility." "Nicotine clearly acts as a gateway drug on the brain, and this effect is likely to occur whether the exposure comes from smoking cigarettes, passive tobacco smoke, or e-cigarettes," they wrote. Electronic cigarettes are now a $3 billion business with 466 brands that include candy flavoring and are increasingly popular among children, according to the World Health Organization. Using 2004 epidemiologic data from a large, longitudinal sample, Denise Kandel found that the rate of cocaine dependence was highest among users who started using cocaine after having smoked cigarettes. Dr. Shanta Rishi Dube of the Georgia State University School of Public Health, who was not involved in the research, said the results "appear valid based on prior studies that have looked at nicotine as a potential gateway (drug)." Bhatnagar said the findings strengthen the case for regulation of e-cigarettes by the US Food and Drug Administration. "If we don't have strict laws on youth access and marketing for e-cigarettes, we may fuel an entire new generation of people on nicotine, and that will be a gateway drug for the use of other drugs," Bhatnagar said.


థైరాయిడ్ కు హోమియో నుంచి ఉపశమనం

శరీరంలోని ప్రధాన జీవక్రియలన్నింటినీ నియంత్రించే ఒక కేంద్ర బిందువు థైరాయిడ్ గ్రంథి. ఇది మెడ ముందు భాగంలో ఉంటుంది. జీవక్రియలకు అవసరమైన హార్మోన్లన్ని ఈ గ్రంథిలోనుంచే ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్లు రక్తంలో కలిసి శరీరమంతా తమ విధులు నిర్వహిస్తూ ఉంటాయి. పిల్లల శారీరక మానసిక ఎదుగుదలలో ఈ హార్మోన్ల పాత్ర కీలంకంగా ఉంటుంది. ఇక గుండె, జీర్ణవ్యవస్థ, విసర్జన లాంటి జీవక్రియలన్నింటినీ ఈ హార్మోన్లు క్రమబద్ధం చేస్తాయి. అయితే శరీరంలో ఈ హార్మోన్నల పరిమాణం తగ్గిపోయినపుడు జీవక్రియల వేగం కూడా తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఒక వేళ ఈ హార్మోన్ల పరిమాణం పెరిగిపోతే జీవక్రియల వేగం కూడా పెరిగి పోతుంది. ఇలా పెరగడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ యాంటీ బాడీస్ ఉత్పన్నం కావడమే ఈ హార్మోన్ హెచ్చుతగ్గులకు ప్రధాన కారణం. హైపోథైరాయిడిజం - నిజానికి హార్మోన్లు తగ్గిపోవడమే ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య. పురుషుల్లో కన్నా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యలో థైరాయిడ్ గ్రంథికి విరుద్ధంగా శరీరంలో కొన్ని యాంటిబాడీస్ పెరుగుతాయి. ఫలితంగా గ్రంథి క్రమంగా క్షీణిస్తూ పోతుంది. ఆ క్రమంలో శరీర క్రియలన్నీ తమ సహజవేగాన్ని కోల్పోతాయి. అయినా చాలా కాలం దాకా ఈ వ్యాధి లక్షణాలేవీ స్పష్టంగా కనిపించవు. ఒక్కోసారి నెలలు, ఏళ్లు గడిచిన వ్యాధిగ్రస్తులు తమ సమస్యను గుర్తించలేరు. ఎలా తెలుస్తుంది? తొందరగా అలసిపోవడం, కాళ్లు చేతుల్లో నొప్పులు, మలబద్ధకం, శరీరం బరువు పెరిగిపోవడం, వాతావరణం ఏ కాస్త చల్లగా ఉన్నా విపరీతంగా వణికి పోవడం, ముఖం పాదాల్లో వాపు రావడం, పగటి వేళ ఎక్కువగా నిద్ర రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు చర్మం పాలిపోవడం, జుట్టు రాలిపవోడం వంటివి కూడా ఉంటాయి. మహిళల్లో ఈ హార్మోన్ లోపాలు ఉంటే నెలసరి సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ సమస్య ఉన్న స్త్రీలు గర్భం ధరించినపుడు వీరి హార్మోన్లను సాధారణ స్థాయిలో ఉంచడానికి మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేదంటే తల్లిలోని ఈ లోపం గర్భంలోని శిశువు ఎదుగుదలను దెబ్బతీస్తుంది. హార్మోన్లు తక్కువగా ఉంటే అసలు గర్భమే రాకుండా పోవచ్చు. ఎదిగే పిల్లల్లో హార్మోన్లు తక్కువగా ఉంటే అసలు గర్భమే రాకుండా పోవచ్చు. ఎదిగే పిల్లల్లో హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అయితే వారి శారీరక మానసిక వృద్ధి కుంటుపడుతుంది. థైరాయిడ్ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఇది అధిక రక్తపోటుకు కొలెస్ట్రాల్ పెదగడానికి దారి తీయవచ్చు. పైగా గుండె చుట్టు నీరు చేరి కొన్ని గుండె జబ్బులకు కూడా కారణం కావచ్చు. హార్మోన్లు తక్కువగా ఉన్న వారిలో ఆకలి మాములుగానే ఉంటుంది. కానీ, తీసుకున్న ఆహారంలోని కాలరీలు చాలా తక్కువగా ఖర్చు అవుతాయి. అందువల్ల మీరు ఎంత తక్కువగా తిన్నా కూడా శరీరం బరువు పెరుగుతూనే ఉంటుంది. అందుకే ఈ సమస్య ఉన్న వారు చికిత్సల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. హైపర్ థైరాయిడిజం హార్మోన్లు అవసరానికి మించి ఉత్పన్నం కావడం ఇందులోని సమస్య. కాకపోతే ఈ సమస్య చాలా కొద్ది మందిలోనే కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్న వారిలో గొంతు భాగంలో వాపు కళ్లు ఉబ్బెత్తుగా బయటికి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరిలో జీవక్రియల వేగం పెరిగిపోతుంది. విపరీతంగా ఆకలిగా ఉండడంతో పాటు కాలరీలు చాలా వేగంగా ఖర్చు అవుతాయి. అందుకే ఎంత తిన్నా శరీరం బరువు తగ్గిపోతూనే ఉంటుంది. దీనికి తోడు కాళ్లు చేతులు వణకడం, మాట తడబడటం, నాడీ వేగం పెరగడం గుండె దడ మొదలువుతాయి. ఎముకల నుంచి కాల్షియం బయటికి వెళ్లిపోవడం ఇందులో మరో సమస్య. వీరిలో జీవక్రియల వేగం బాగా పెరిగిపోతుంది. విపరీతంగా ఆకలిగా ఉండడంతో పాటు కాలరీలు చాలా వేగంగా ఖర్చు అవుతాయి అందుకే ఎంత తిన్నా శరీరం బరువు తగ్గిపోతూనే ఉంటుంది, దీనికి తోడు కాళ్లు చేతులు వణకడం, మాట తడబడటం, నాడీ వేగం పెరగడం, గుండె దడ మొదలవుతాయి. ఎముకల నుంచి కాల్షియం బయటికి వెళ్లిపోవడం ఇందులో మరో సమస్య. దీని వల్ల ఎముకలు బాగా బలహీన పడుతాయి. రక్తపోటు సాధారణంగా ఉంటుంది. కానీ, భావోద్వేగాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే కళ్లు మరింతగా పొడుకువస్తాయి. కళ్లలలో తెమ తగ్గి ఎర్రబడతాయి. తొలుత సాధారణ దృష్టి లోపాలు ఏర్పడినా ఒక దశలో చూపు పూర్తిగా పోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధిలో గుండె వేగం బాగా పెరగడం వల్ల గుండె దెబ్బ తినే అవకాశం కూడాఉంది. వీటిలో ఏ లక్షణాలు కనిపించినా వెంటనే హోమియో నిపుణులను సంప్రదించాలి. సాకాలంలో చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి వల్ల వచ్చే దుష్పరిమాణాల నుంచి ఉపశమనం పొందవచ్చు.

వెంట్రుక పెరుగుదలకు ఆవ నూనె


అందం దుమ్ము, ధూళి, కాలుష్యం, పోషకాహార లోపం.. చిన్నాపెద్దల్ని బాధిస్తున్నాయి. ఈ ప్రభావం శిరోజాల మీద పడడంతో అతిగా వెంట్రుకలు రాలడం, నిర్జీవమవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలకు ఉపశమనంగా కొన్ని జాగ్రత్తలు ఇంట్లోనే తీసుకోవచ్చు.. ఆవ నూనె ఆవనూనెలో కొన్ని ఉసిరిముక్కలు, మెంతి గింజలు కలిపి వేడిచేయాలి. రాత్రి పడుకోబోయే ముందు ఈ నూనెను వెచ్చబరిచి కుదుళ్లకు పట్టించాలి. రసాయన గాఢత తక్కువగా ఉన్న షాంపూతో మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఇలా 2-3 నెలలు చేస్తే జుట్టు రాలడం తగ్గడమే కాదు, ఒత్తుగా పెరుగుతుంది. 2-3 నెలలకు ఒకసారి చిట్లిన వెంట్రుకల చివరలను కత్తిరించాలి. దీని వల్ల వెంట్రుక పెళుసుబారి, తెగిపోకుండా బలంగా పెరుగుతుంది. హెయిర్ కలర్, సీరమ్, కండిషనర్స్, కర్లింగ్ మెషిన్ లేదా రీ బాండింగ్ ఉత్పత్తులు వెంట్రుకలను దెబ్బతీస్తాయి. పొడిబారేలా చేసి, వెంట్రుక పెరుగుదలను నిరోధిస్తాయి. అందుకని వీటిని వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. కేశాలంకరణలో తప్పనిసరి అయితే, నిపుణుల సూచనలు పాటించాలి. ప్రతిరోజూ వెంట్రుక పెరుగుదల ఉంటుంది. తాజా పండ్లు, బాదంపప్పు, గుడ్డులోని తెల్లసొన, ఉసిరిక పొడి, నీరు వెంట్రుక బలానికి, నిగనిగలాడుతూ పెరగడానికి దోహదం చేస్తాయి.

పక్షవాతము ఉంటె..?


గుండెపోటుతో పాటు సరిసమానంగా ఎక్కువమందిలో కనిపిస్తున్న వ్యాధి పక్షవాతం. మన అవయవాలకు సంబంధించిన కండరాలను, వాటి కదలికలను నియంత్రించే నాడీకణాలు పనిచేయలేకపోయినప్పుడు ఎదురయ్యే సమస్యే పక్షవాతం. మెదడుకు కలిగే రక్త ప్రసరణలో ఎటువంటి అంతరాయం కలిగినా, రక్తపోటు పెరిగినా, నరాల నిర్మాణలోపాలు కలిగినా పక్షవాతం రావచ్చు. తలనొప్పి, మగతగా ఉండటం, కళ్లు తిరుగుతున్నట్టు ఉండటం, గందరగోళం లాంటి లక్షణాలు తరచుగా కనిపిస్తుంటే అవి పక్షవాతానికి సూచనలుగా భావించవచ్చు. కొన్నిసార్లు రక్తప్రసారంలో ఏర్పడిన అడ్డంకులు వాటికవే కరిగిపోతాయి. ఇలాంటప్పుడు లక్షణాలు ఎంత తొందరగా కనిపిస్తాయో అంత త్వరగా కనుమరుగవుతాయి. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం మాట్లాడటంలో ఇబ్బంది, చూపు దెబ్బతినడం, హఠాత్తుగా తిమ్మిర్లు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏదో ఒక పక్కన ముఖం, కాళ్లూచేతులు పడిపోవచ్చు. ఇలాంటప్పుడు ప్రతీ క్షణం అమూల్యమైనదే. సమయం మించిపోతే పక్షవాతానికి గురైన అవయవాలను మళ్లీ కదిలేలా చేయడం కష్టం అవుతుంది. పక్షవాతాన్ని అతి త్వరగా గుర్తించడం వల్ల వైద్యసహాయం కూడా సకాలంలో అందించవచ్చు. అందుకే నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ పక్షవాతమా కాదా అన్నది తెలుసుకోవడానికి ఎఫ్‌ఏఎస్‌టీ (ఫాస్ట్) అన్న పరీక్షను సూచిస్తోంది. ఎఫ్ - ఫేస్ : రోగి నవ్వినప్పుడు ముఖం ఒకవైపు వంగిపోతుందా? ఏ - ఆర్మ్స్ : రెండు చేతులనూ పైకి ఎత్తమన్నప్పుడు ఒక చేయిని ఎత్తలేకపోవడం, కిందకి పడిపోవడం జరుగుతోందా? ఎస్ - స్పీచ్ : మాట తడబడుతూ, మూతి వంకరగా అవుతోందా? టీ - టైమ్ : పైన చెప్పిన మూడు లక్షణాలు కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

ఫోన్ జబ్బు


అవసరం మేరకు వాడితే ఏ వస్తువైనా క్షేమమే. హద్దు దాటితే మాత్రం ఏదైనా ప్రమాదకరమే. దురదృష్టం ఏమిటంటే సెల్‌ఫోన్ వినియోగం అనేది యువతలో అవసరానికి మించి జరుగుతోంది. బెంగుళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసెన్సైస్ 'సెల్‌ఫోన్ అధిక వినియోగం-దుష్పరిణామాలు' అనే అంశంపై ఇటీవల ఒక నివేదికను వెలువరించింది. దీని ప్రకారం 'నోమో ఫోబియా'కు గురవుతున్న యువత రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే, సెల్‌ఫోన్ తనకు దూరమై పోతుందనే భయమే - 'నోమోఫోబియా.' లక్షణాలు: ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి ఇష్టపడరు. తరచుగా మిస్‌డ్ కాల్స్, మెసేజ్‌లను చెక్ చేసుకుంటారు. ఫోన్ రీఛార్జీలో ఉందా, లేదా అనేది తరచుగా చెక్ చేసుకుంటారు. బాత్‌రూమ్‌లోకి కూడా సెల్‌ఫోన్ తీసుకువెళతారు. సెల్‌ఫోన్ రింగ్ అవుతున్నట్లు భ్రమ పడుతుంటారు. పంపిన ఎస్.ఎం.ఎస్‌కు ఎప్పుడు సమాధానం వస్తుందా అని అదే పనిగా ఎదురుచూస్తుంటారు. ఏ పని చేస్తున్నా దృష్టి మాత్రం సెల్‌ఫోన్ మీదే ఉంటుంది. సెల్‌ఫోన్ రెండు నిమిషాల పాటు కనిపించకపోయినా.దాన్ని ఎవరో దొంగిలించినట్లు ఆందోళన పడిపోతారు. ఏ విషయం మీదా దృష్టి నిలపలేకపోవడం, సమూహంలో ఒంటరి కావడం, అకారణ ఆందోళనకు గురికావడం లాంటి ఎన్నో సమస్యలు 'నోమోఫోబియా'వల్ల వస్తున్నాయి. రానున్న కొద్దిరోజుల్లో మానసిక రుగ్మతల జాబితాలో ఈ నోమోఫోబియా ఎక్కనుంది. అంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 'అవసరం మేరకు వాడండి' అని నిపుణులు చెబుతున్న మాటను తు.చ. తప్పకుండా పాటించండి. నోమోఫోబియాకు దూరంగా ఉండండి.

వెన్నునొప్పి సమస్యలకు చక్కని పరిష్కారం

వ్యాధులన్నీ ప్రాణాంతకం కావు. కాని కొన్ని వ్యాధులు మాత్రం శరీరాన్ని నిర్జీవంగా మార్చివేస్తాయి. అలాంటిదే ఈ వెన్నునొప్పి, సయాటికా సమస్యలు కూడా. జీవితాన్ని నరకప్రాయం చేస్తాయి. ఈ సమస్యను ముందే గుర్తించి వైద్య చికిత్సలు తీసుకుంటే వెన్నునొప్పి శాశ్వతంగా తగ్గడమే కాదు, జీవితం పునశ్శక్తిని పొందుతుంది. ఈ ప్రయోజనాలన్నీ నెరవేరేది ఆయుర్వేద వైద్యంలోనే. వెన్నునొప్పి మొదట్లో అంతా సామాన్యంగానే అన్పిస్తుంది.కాని ఒక దశలో పక్షవాతంలా జీవితాన్ని కుప్పకూల్చేస్తుంది. వెన్నునొప్పి, సయాటికా సమస్యలు నిజంగా మనిషిని అస్తవ్యస్తం చేస్తాయి. అయితే అత్యంత తీవ్రమైన ఈ రెండు సమస్యలు ఆధునిక జీవనవిధానంతో వచ్చేవే. పైగా ఈ సమస్యలు ఏదో ఒక ఐదేళ్లు వచ్చిపోయేవి కాదు. ఏళ్లతరబడి మంచాన పడివుండేలా చేస్తాయి. దీనితో రోగి శారీరకంగా, మానసికంగా అసహనానికి, ఆగ్రహానికి లోనవుతారు. ఇది అన్ని వయసుల వారిని నిలువునా కుంగదీస్తుంది. వెన్నెముక అనేది శరీరం మొత్తానికి కరెంటును సప్లయి చేసే ఒక పవర్‌హౌస్, కాళ్లనొప్పులు, వెన్నుభాగంలో పొడిచినట్లు, మొద్దుబారినట్లు చురకలు, పోట్లు, మంటలు మొదలవుతాయి. ఈ వెన్నునొప్పి బాగా ముదిరితే పురుషుల్లో అంగస్తంభనలు తగ్గిపోవడం, స్త్రీలలో జననాంగం పొడిబారిపోవడం జరుగుతుంది. వెన్నుపాములోని నరాలు, డిస్క్‌లు ఒత్తిడికి గురైతే కాళ్లూచేతులు పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. సర్జరీతో జరిగేదేమిటి? వెన్నునొప్పితో వెళితే అల్లోపతి వైద్యాలు మొదటగా సూచించేది పెయిన్ కిల్లర్లు, బెడ్ రెస్ట్. ఎక్కువరోజులు పెయిన్ కిల్లర్లు వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాలు అన్నీ ఇన్నీ కావు. సర్జరీ దాకా వెళితే పెద్దమొత్తంలో ఖర్చు కావడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం పెద్దగా ఉండదు. సర్జరీ వల్ల కలిగే ప్రయోజనాల విషయంలో వారిచ్చే గ్యారెంటీ కూడా ఏమీ ఉండదు. కనీసం ఆ ఒక్క సర్జరీతో అంతా అయిపోతుందా అంటే చెప్పలేం. మరో సర్జరీ కూడా అవసరం రావచ్చు. ఆయుర్వేదం ఏం చేస్తుంది? ముందుగా వెన్నునొప్పి రావడానికి గల కారణాలను ఆయుర్వేదం కనిపెడుతుంది. శరీరంలో వాతం ఎక్కువ అయినప్పుడు వెన్నునొప్పికి, కాలు అంతటా పాకే సయాటికా నొప్పికి మూలమవుతుంది. చికిత్సావిధానంలో లిగమెంట్లు, టెండాన్లు, డిస్క్‌లు, వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరాలను సమస్థితికి తీసుకురావడం ఆయుర్వేద చికిత్స ద్వారానే సాధ్యపడుతుంది. దానితో పాటు నరాల వ్యవస్థను ఉత్తేజపరచడం ద్వారా వెన్నునొప్పి తగ్గడమే కాకుండా మరోసారి ఆ నొప్పి రాకుండా చేస్తాయి. ఈ చికిత్సలో మేరు చికిత్సలు, మర్మచికిత్సలు, పంచకర్మ చికిత్సలు కీలకపాత్ర వహిస్తాయి. కాబట్టి ఆయుర్వేద వైద్య చికిత్సల ద్వారా మీ వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారాన్ని పొందండి.



వణికిస్తున్న ఎబోలా వైరస్

తెలుగువారు చదువుకునేందకు వీలుగా సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో తెలుగు ఖురాన్ దివ్య ఖురాన్‌కు చోటు కల్పించారు. దీనిని ప్రవాస భారతీయుడైన డాక్టర్ మౌలానా అబ్దుల్ రహీం అరబ్బీ నుంచి తెలుగులోకి అనువదించారు. - నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించిడంతో 12 వేల ఇళ్లు కూలిపోగా, 400 మంది మరణించారు. - భారత ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పాటు నేపాల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. దీంతో 1990 తర్వాత ఒక విదేశీ నేత నేపాల్ పార్లమెంట్‌లో ప్రసంగించడం ఇదే తొలిసారి. నేపాల్ అధ్యక్షుడు రామ్‌భరణ్ యాదవ్, ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా. పర్యటనలో భాగంగా మోడీ నేపాల్‌లోని ప్రముఖ పశుపతినాథ్ దేవాలయాన్ని సందర్శించారు. - మనిషికి అత్యంత ప్రమాధకరమైన వైరస్‌లలో ఒకటైన ఎబోలా వైరస్ బారినపడి పశ్చిమాఫ్రికాలోని సియెర్రా లియోన్, లైబీరియా, గినియా, నైజీరియా దేశాల్లో 950 మంది మరణించారు. ఈ వైరస్‌ను అరికట్టేందుకు ఆయా దేశాలకు ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకులు తక్షణ సాయంగా రూ. 1500 కోట్లు ప్రకటించాయి. ఈ వైరస్ గబ్బిలాల (సహజ అతిదేయులు) ద్వారా జంతువులకు, జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతాయి. ఈ వైరస్ సోకిన వ్యక్తి 2 - 21 రోజుల వ్యవధిలో మరణిస్తాడు.

కృత్రిమ గోళ్లు ... కళ్లు చెదిరే డిజైన్లు


చేతుల నిండా అద్భుతమైన హెన్నా డిజైన్లు వేసుకున్నాక పెళ్లి కూతురి గోళ్లకు మామూలుగా నెయిల్‌ పాలిష్‌ పెట్టేస్తే బాగోదు. ఇక్కడ కనబడుతున్న డిజైన్లు ప్రత్యేకంగా పెళ్లికూతురి అలంకరణ కోసమే. ఇవన్నీ త్రిడి నెయిల్‌ ఆర్ట్‌ డిజైన్లు. త్రిడి నెయిల్‌ ఆర్ట్‌లో అసలు గోరుపై ఎంచక్కా కృత్రిమ గోరుని తెచ్చి పెట్టేసుకోవచ్చు. రెండుమూడు రంగుల నెయిల్‌ పాలిష్‌తో పాటు పూసలు, రాళ్లు, ముత్యాలు, పూల డిజైన్లు ఇలా అనేక అలంకరణలతో మార్కెట్లో రెడీగా ఉన్నవే త్రిడి నెయిల్‌ ఆర్ట్‌ గోళ్లు. ఈ కృత్రిమ గోళ్లను దుస్తులకు, ఇతర ఆభరణాలకు మ్యాచ్‌ అయ్యేట్టుగా ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీటిని చాలామంది ఫ్యాషన్‌ ప్రియులు ఇష్టపడుతున్నారు.

The truth about tuberculosis





Much has been said and shown about tuberculosis (TB) with several films having shown people constantly coughing and being diagnosed with the condition. It is preventable and treatable, yet the condition of tuberculosis ( TB) continues to be a major health threat, because of growing drug resistance and spiralling costs of treatment. That apart, fears and stigmas around the condition are abound. The TB scenario has only left doctors perplexed. "India is a heavy TB burden country. In urban settings , the problem is more severe compared to rural settings as the rate of transmission is higher due to overcrowded spaces. Patients from lower socio- economic status cannot afford diagnostic tests and anti- tubercular drugs, thus are diagnosed later and continue to spread the disease. Also, improper medication (irregularities in taking medicines by the patients or incorrect treatment regimen by private medical practitioners), leads to emergence of drug- resistant TB strains. Thus, worseningthe situation," says Dr BR Das, president, research and innovation, SRL Diagnostics. Drug resistance: major threat Rising drug incidence happens to be the biggest threat to TB control and cure. Drug resistant TB happens when the bacteria develops resistance to the most commonly used drugs in the first line of treatment regimen, leading to multidrug- resistant TB ( MDR- TB) and in extreme cases, extensively drug resistant TB ( XDR TB), where the bacteria fail to respond to even second line drugs," says Dr Chandan Kedawat, internal medicine specialist, PSRI Hospital. The other problem is that of patients not sticking to their drug regimen. " They end up discontinuing it because they feel better within a few weeks whereas the medicines should be taken for six months," points out Dr Kedawat. Poor drug regulation TB control has also become a challenge because of poor drug regulation and spiralling treatment costs. " Poor drug regulation has fuelled drug resistant TB, along with lack of discipline when it comes to TB regimen. There is no accountability, when it comes to adhering to proper diagnostic and treatment rules," says Dr Swati Sharma, New Delhi based internal medicine specialist. According to experts, lack of drug regulation has made even basic treatment of drug- sensitive TB difficult to monitor. " There are so many different formulations of TB drugs sold across and absolutely no monitoring," adds Dr Sharma. Irrational prescription and indiscriminate use of non- WHO recommended drug regimens has become a huge problem. " It is the patients who suffer the consequences of poor regulation of TB drug formulations in India. An increasing number of our patients are being diagnosed with drug resistant TB ( DR- TB). We encounter a spectrum of resistance patterns which range from mono- drugresistant TB all the way through to extensively drug- resistant TB ( XDR TB)," says Dr Simon Janes, medical coordinator, Médecins Sans Frontières ( MSF) India. Hence other diagnostic tests need to be performed to consider initiating antitubercular treatment. There are also other conditions, symptoms of which are familiar to TB. " Conditions like amyloidosis and sarcoidosis, have symptoms similar to TB too. And often it is too before the correct diagnosis happens," says Dr Kedawat. Say TB, and the first thing that might strike you is a cloudy chest X- ray. But there are several other forms of TB which affect other organs of the body like that of skin, intenstinal, lymph nodemusculoskeletal, central nervous system, gastrointestinal, skin, pericardial, among others. Way forward Apart from systemic policy changes, there is much that can be achieved by individual efforts, which are as simple as sticking to your medicine regimen beginning with the first line of treatment. " It is important to follow proper guidelines, avoid using anti TB medication for any other purpose other then TB, stick to total duration of care as treatment being of longer duration there is the tendency to default which leads to treatment failure and building up of resistance," says Dr Mansoor. While most of us are exposed to TB during our lifetime, those with low immunity are more likely to contract it. So one of the ways to keep it off you and combat this condition when it strikes, is to build your immunity; gradually and naturally. 











Dance of health

Dance of
Ever had hormones like oxytocin, glucagon or thyroid strike a mudra and introduce themselves to you? Or have someone represent the rhythm and balance that different organs and hormones strike in order to keep you going like a well-oiled machine? Just one misstep or imbalance could cause this machine to come to a crashing halt. This is exactly what Dr Jayanthy Ramesh tried to present through his Kuchipudi dance ballet on the eve of World Health Day. Organised by Sai Institute of Endrocrinology in association with Cisne for Arts, this dance ballet presented various health issues in a creative manner. The blend of medical science and Kuchipudi dance was conceptualised and scripted by Dr Jayanthy Ramesh, a practising endocrinologist. "Though it is a Kuchipudi dance ballet, it was a way to express the importance of hormones in the body, lifestyle ailments and create awareness about health issues. I basically wanted to use a platform to drive home the point to the common man in a language understands," he says, adding , "Each hormone has a specific action and there is pulse style release, rhythmic action, amplitude, target action etc. Endocrinology is a dynamic equilibrium. Dance too has similar factors - pace, rhythm, action. That is why we thought of blending the two." The entire dance ballet was choreographed by Kuchipudi exponent Bhagavathula Sethuram, who also heads the department of dance at Telugu University. "I've been training under Guruji for some time now and after I penned the script he choreographed the ballet. This was no mean feat given that he had to express various hormones, their functions and lifestyle ailments through dance. I don't think anyone else could have choreographed the ballet as beautifully as he has," says the doctor, who also performed a portion of the ballet. Thirteen of Sethuram's students also performed the ballet. Vocal support was lent by Mantha Srinivas, a software employee. The ballet, which began with an ode to India, a country of cultural and religious diversity, soon progressed to introducing the various hormones in the human body and their importance before moving on to throw light upon the various lifestyle ailments like obesity, diabetes and cardiac issues that plague young Indians. "We as a nation are genetically predisposed to diabetes and heart ailment. But our current lifestyle habits that involve barely any exercise and changing dietary habits are only worsening the situation and are responsible for even youngsters falling prey to dreaded diseases. Through my dance I wanted to highlight these issues and create awareness among the general public on the importance of staying fit," says Dr Ramesh, who often has youngsters walking into his clinic with such ailments. Dr Ramesh, who first performed this ballet in February for an international medical conference, improvised upon the script for his recent performance. The medical practitioner who is also interested in poetry and creative arts says that penning the script happened in bursts. "Inspiration can strike any time. So I didn't write the entire script in one go. Lines would come to me while I'd interact with patients or when watching a music performance. I would make notes on my smartphone and then put it all together later. While I wrote the script in Telugu, my wife Dr. Srivalli translated it into English to cater to a wider audience," he says. Incidentally, the performance included various audio-visual elements in the backdrop to heighten the entire experience. Interestingly, Dr Ramesh is not a trained dancer. "I learnt dance for a couple of years before I joined medical school out of pure interest. But with medical school and subsequent practice, dance took a back seat. I've attempted this performance after a gap of nearly 25 years," he grins.

Followers